పెట్రోల్: వార్తలు
Power Petrol Price: దేశంలో పవర్ పెట్రోల్ ధర పెంపు
హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ తాజాగా పవర్ పెట్రోల్ ధరను లీటరుకు రూ.2 పెంచినట్లు ప్రకటించింది.
Petrol price: అంతర్జాతీయంగా భగ్గుమంటున్న చమురు రేట్లు.. భారత్లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండటానికి కారణం ఇదే!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 110 డాలర్లకు చేరువైంది.
Chinese Petrol: గాలితోనే పెట్రోల్ తయారీ?.. చైనా కంపెనీ సంచలన ప్రకటన
పెట్రోల్ కోసం ఇక భూమిలో తవ్వాల్సిన అవసరం లేకపోవచ్చా?
Gas Cylinder: ఇజ్రాయెల్-అమెరికా దాడుల ప్రభావం.. LPG కొరతపై కేంద్రం కీలక నిర్ణయం..
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెట్రోల్,డీజిల్, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.
Global Crude Prices: పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించాలా? ఇలా చేయండి
ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
LPG crisis : పెట్రోల్, డీజిల్ అందుబాటులోనే.. ఎల్పీజీ సిలిండర్లకే క్యూలు ఎందుకు?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత్ ఇంధన సరఫరాపై పడుతోంది.
Crude Oil: చమురు నిల్వలు సమృద్ధిగా.. పెట్రో ధరలు పెరగవని స్పష్టం చేసిన కేంద్రం
దేశంలో ప్రస్తుతం పెట్రోల్ ధరలను పెంచే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
Petrol Hike: వాహనదారులకు షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
E20 Petrol With RON 95: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ తప్పనిసరి.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు
దేశవ్యాప్తంగా పెట్రోల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Petrol, Diesel Prices: పెట్రోల్-డీజిల్ రేట్లు పెరుగుదల.. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం ఉదయం తాజాగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను ప్రకటించాయి.
Consumer Right: ఇంధనం నాణ్యతపై సందేహమా?.. పెట్రోల్బంకులోనే పరీక్షించే హక్కు మీకుంది!
ఆఫీస్కో, పనిమీద బయటకో వెళ్లే ముందు మనం ఎప్పుడూ బండిలో పెట్రోల్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం.
E20 petrol: ఇ20 పెట్రోల్ వాడకంతో వాహనాల మైలేజ్ 2-5 శాతం తగ్గే అవకాశం
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (బ్లెండెడ్ పెట్రోల్) వాడకంతో వాహనాల ఇంధన సామర్థ్యం 2 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వాహన పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Petrol-Diesel: ఇంధన ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోలు, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు రూ.2 చొప్పున పెంచింది.
Windfall tax: విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దుకు కేంద్రం యోచన.. చమురు ఉత్పత్తి కంపెనీలకు గుడ్న్యూస్
కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధించిన విండ్ఫాల్ ట్యాక్స్ను రద్దు చేయాలని యోచిస్తోంది.
Petrol Price: లెబనాన్లో కాల్పుల విరమణ ప్రకటనతో.. కుప్పకూలుతున్న చమురు ధరలు.. 5 శాతం డౌన్..
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రత పెరిగిపోతుంది. పరస్పర దాడులతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Petrol, Diesel Price Hike: పెరగనున్న పెట్రోల్, డీజల్ ధరలు.. సామాన్యులపై మరింత భారం
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న తాజా ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు బ్యారెల్కు 6 డాలర్ల వరకు పెరిగాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు సమాచారం.
Petrol Price : వాహనదారులకు గుడ్న్యూస్.. OMCలు ఆటో ఇంధన ధరలను లీటరుకు రూ. 2-3 తగ్గించవచ్చు: ICRA
పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో కొంత కాలంగా గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. ప్రస్తుతం లీటర్కు పెట్రోల్ ధర రూ. 100ను మించిపోయి ఉంది.అలాగే డీజిల్ ధర కూడా దాదాపు అంతే ఉంది.
Petrol prices: భారత ప్రజలకు పెట్రో ధరల నుంచి ఊరట.. క్రూడ్ ధరల భారీ పతనం
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్ చమురు ధర రూ.80 డాలర్లకు పైగా ఉండగా.. ప్రస్తుతం క్రూడాయిల్ ధర 70-72 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.
Kota: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.8-10 లక్షల అమ్మకాలు..
భారతదేశ ప్రజలలో న్యాయంపై విశ్వాసం కలిగించడానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ రూపొందించబడింది.
Petrol: బైక్ కు 200, కారుకు 500 మాత్రమే పెట్రోల్.. ఈ రాష్ట్రంలో పెట్రోల్పై పరిమితి.. ఎందుకో తెలుసా?
త్రిపురలో గూడ్స్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కారణంగా ఈశాన్య రాష్ట్రంలో ఇంధన నిల్వలు తగ్గినందున త్రిపుర ప్రభుత్వం బుధవారం నుండి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కొన్ని ఆంక్షలు విధించింది.
Petrol & Diesel :పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 తగ్గించిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించింది. కొత్త ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది.
చమురు ఉత్పత్తిదారు అర్జెంటీనా ఇంధన కొరతను ఎందుకు ఎదుర్కొంటోంది?
దక్షిణ అమెరికాలో ప్రముఖ చమురు ఉత్పత్తిదారుగా ఉన్న అర్జెంటీనా కొన్ని రోజులుగా తీవ్రమైన ఇంధ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
వందశాతం ఇథనాల్తో నడిచే టయోటా కారు వచ్చేసిందోచ్.. పెట్రోల్ అవసరం లేదు
ప్రపంచ మార్కెట్లోకి టయోటా మోటర్ నుంచి ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ కారు వచ్చేసింది.
గ్యుడ్న్యూస్: ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 4-5 తగ్గనున్నాయ్
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు సంబంధించి వినియోగదారులకు త్వరలో ఓ శుభవార్త అందే అవకాశం ఉంది.
మే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో (-) 3.48శాతం క్షీణించింది. ఇది మూడేళ్ల కనిష్టస్థాయిని తాకినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది.
గుడ్న్యూస్; త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనే ఆలోచనలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పెట్రోల్, డీజిల్ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన 'నయారా ఎనర్జీ ' ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు విక్రయించే ధర కంటే రూ.1 తక్కువకు పెట్రోల్, డీజిల్ను విక్రయించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్ర ఇంధన పొదుపు సూచిక (ఎస్ఈఈఐ) 2021-22లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ముందువరుసలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది.
నేటి నుంచి అమల్లోకి వచ్చిన తగ్గిన గ్యాస్ ధరలు; సీఎన్జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా
గ్యాస్ ధరలపై కొత్త మార్గదర్శకాలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే సవరించిన మార్గదర్శకాలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దేశంలో సహజ వాయువు ధరలను ప్రపంచ క్రూడ్ ధరలతో అనుసంధానించడానికి మార్గం సుగమమైంది. దీని వల్ల గ్యాస్ ధరలు తగ్గాయి.
ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం
దేశీయ మార్కెట్కు శుద్ధి చేసిన ఇంధన లభ్యతను నిర్ధారించడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగిసిన తర్వాత డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతులపై ఆంక్షలను పొడిగించాలని భారతదేశం ఆలోచిస్తుందని, ఈ విషయంపై ప్రత్యక్ష అవగాహన ఉన్న రెండు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
భారతదేశంలో ఫిబ్రవరి నుండి ఇంధన డిమాండ్ పెరిగింది
ఫిబ్రవరిలో భారతదేశంలో ఇంధన డిమాండ్ అత్యధిక స్థాయికి చేరుకుంది, ఇది 1998 తర్వాత ఇదే అత్యధిక డిమాండ్. చౌకైన రష్యన్ చమురుతో పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి, భారతీయ చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) విడుదల చేసిన డేటా ప్రకారం