పెట్రోల్: వార్తలు
Skoda Peaq : 640 కి.మీ రేంజ్.. స్కోడా పీక్పై బిగ్ అప్డేట్.. క్రేజ్ మామూలుగా లేదుగా!
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో స్కోడా మరో కీలక అడుగు వేసింది. చెక్ రిపబ్లిక్లోని మ్లాడా బోలేస్లావ్ ప్లాంట్లో సంస్థ ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'పీక్' ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది.
Rahul Gandhi: E20 పెట్రోల్తో కార్లు, స్కూటర్లు, జీవితాలు నాశనం.. ఇంధన విధానంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
E20 పెట్రోల్ విధానంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
Chloride and water in e20: ఈ20 పెట్రోల్లో క్లోరైడ్, నీటి కల్తీ ఉందా? చమురు సంస్థల పరీక్షల్లో ఏం తేలిందంటే..
ఈ20 పెట్రోల్లో క్లోరైడ్, నీటి కల్తీ ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు స్పందించాయి.
E20: పెట్రోల్ వాహనాలపై తగ్గుతున్న ఆసక్తి.. డీలర్షిప్లలో పెరుగుతున్న స్టాక్.. CNG, EVల వైపు కొనుగోలుదారుల చూపు
దేశంలో ప్యాసింజర్ వాహనాల డీలర్షిప్ల వద్ద వాహనాల స్టాక్ మరోసారి పెరుగుతోంది.
BMW X1: ఆగస్టు 21న భారత్లో బీఎండబ్ల్యూ X1 LWB విడుదల.. ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ కొత్త ఎస్యూవీ
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW.. తన X1 SUVకి చెందిన లాంగ్ వీల్బేస్ (LWB) వెర్షన్ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది.
Tata Punch: టాటా పంచ్కు భారీ డిమాండ్.. ఎస్యూవీ విభాగంలో సరికొత్త రికార్డు!
భారత కార్ మార్కెట్లో టాటా పంచ్ తన హవాను మరింత పెంచుతోంది.
Tata Nexon: భారత్లో అధికారికంగా విడుదలైన టాటా నెక్సాన్ క్యామో ఎడిషన్.. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు
దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన నెక్సాన్ ఎస్యూవీకి ప్రత్యేక పరిమిత ఎడిషన్గా నెక్సాన్ క్యామో ఎడిషన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
Avore EX Electric Motorcycle: భారత్లో అవోర్ EX ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ విడుదల.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో కొత్తగా అడుగుపెట్టిన సమర్థ్ ఈ-మొబిలిటీ (Samarth E-Mobility) సంస్థకు చెందిన అవోర్ ఎలక్ట్రిక్ (Avore Electric) తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అవోర్ EXను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ వేరియంట్ల పూర్తి వివరాలు.. ఫీచర్లు ఇవే?
మారుతి సుజుకి 2026 బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ను నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
Maruti Suzuki Brezza: 2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ మైలేజ్ వివరాలు విడుదల..
2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ కేవలం కొత్త డిజైన్, అదనపు ఫీచర్లతో మాత్రమే కాకుండా, విస్తృతమైన ఇంజిన్ ఎంపికలతో కూడా మార్కెట్లోకి వచ్చింది.
Petrol Prices: ఇంధన ధరలపై ఊరట.. నేడు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు ఎలా ఉన్నాయంటే?
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, గల్ప్ దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి భద్రతపై నెలకొన్న ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
Kia Syros EV: భారత మార్కెట్లో కియా సిరోస్ ఈవీ విడుదల.. ప్రారంభ ధర రూ.13.49 లక్షలు..
కియా ఇండియా తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరిస్తూ సిరోస్ ఈవీ (Kia Syros EV)ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది.
E20 Fuel: ఈ20 పెట్రోల్తో ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఆధారాలు లేవు: కేంద్రం
ఈ20 (E20)పెట్రోల్ వల్ల దేశవ్యాప్తంగా వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయన్న ఆరోపణలకు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Mahindra: మహీంద్రా నుంచి కొత్త ఎస్యూవీ.. ఏ మోడల్ వచ్చే అవకాశముంది?
ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత మార్కెట్లో కొత్త వాహనాన్ని పరిచయం చేయడం మహీంద్రా అండ్ మహీంద్రా సంప్రదాయంగా కొనసాగిస్తోంది.
Range Rover: గుడ్వుడ్లో దర్శనం ఇచ్చిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్.. సెప్టెంబరులో గ్లోబల్ లాంచ్
జేఎల్ఆర్ (JLR) తన ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహంలో మరో కీలక ముందడుగు వేసింది.
Maruti Suzuki: E20 పెట్రోల్ కేసులో మారుతీ సుజుకీకి షాక్.. గ్రాండ్ విటారా మార్చాలన్న ఆదేశాలను సవాల్ చేయనున్న కంపెనీ
E20 పెట్రోల్కు సంబంధించిన వివాదంలో వినియోగదారుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేయనున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది.
Lexus ES 350h: భారత మార్కెట్లో కొత్త Lexus ES 350h లాంచ్.. ప్రారంభ ధర రూ.66.10 లక్షలు.. బుకింగ్స్ ప్రారంభం
లెక్సస్ భారత మార్కెట్లో కొత్త Lexus ES 350hను అధికారికంగా విడుదల చేసింది.
E20 Fuel: E20 ఇంధనంపై కొత్త చర్చ.. వర్షాల సమయంలో నీటి కలుషితం జరిగే అవకాశముందా?
దేశవ్యాప్తంగా E20 ఇంధనాన్ని (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్) ప్రామాణిక ఇంధనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో తాజాగా మరో చర్చ మొదలైంది.
Windfall gains Tax: డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు.. పెట్రోల్పై సుంకం తగ్గింపు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
E20 Petrol: ఈ20 పెట్రోల్తో కొత్త కార్ల మైలేజ్కు భారీ దెబ్బ.. సర్వేలో షాకింగ్ నిజాలు
దేశవ్యాప్తంగా E20 ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త పెట్రోల్ కార్ల మైలేజ్ గణనీయంగా తగ్గిందని లోకల్సర్కిల్స్ (LocalCircles) నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది.
Mahindra SUVs: మహీంద్రా ఎస్యూవీల ధరలకు మరోసారి షాక్.. 2.7 శాతం వరకు పెంపు.. ఏ మోడల్ ధర ఎంతంటే?
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా తన ఎస్యూవీ వాహనాల ధరలను మరోసారి పెంచింది.
Yamaha FZ: భారత్లో యమహా FZ బ్లూ ఫ్లెక్స్ బైక్ విడుదల.. ధర రూ.1.24 లక్షలు
దేశంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా యమహా కీలక అడుగు వేసింది.
E20: ఈ20 పెట్రోల్తో మైలేజీ తగ్గొచ్చు.. కానీ ప్రయోజనాలు ఎక్కువే: కేంద్రం
ఇథనాల్ను 20 శాతం కలిపిన ఈ20 పెట్రోల్ వాడితే కొన్ని వాహనాల్లో మైలేజీ తగ్గే అవకాశం ఉందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Mercedes: 3 సెకన్లలో 100 కి.మీ వేగం.. కొత్త ఎలక్ట్రిక్ AMG CLA 45 ఆవిష్కరణ
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన అత్యాధునిక AMG CLA 45ను పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్గా ఆవిష్కరించింది.
CNG, EVs and Hybrids: ఇంధన ధరల ప్రభావం.. CNG,ఈవి,హైబ్రిడ్ కార్ల వైపు మొగ్గుతున్న కొనుగోలుదారులు
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతుండటంతో కార్ల కొనుగోలుదారుల అభిరుచిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.
Fact Check: ఇ-20 పెట్రోల్ను భూటాన్ తిరస్కరించిందనే ప్రచారం అవాస్తవం: కేంద్రం
భారత్ నుంచి 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో తయారైన ఇ-20 (E20) పెట్రోల్ను భూటాన్ స్వీకరించలేదంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది.
Isobutanol: డీజిల్లో 15 శాతం ఐసోబ్యుటనాల్ మిశ్రమంపై కేంద్రం దృష్టి
దేశంలో చమురు దిగుమతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ హిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Bhutan: E20 పెట్రోల్కు భూటాన్ నిరాకరణ.. కారణాలు ఇవే!
భారత్లో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన E20 ఇంధనాన్ని అమలు చేయడం ప్రారంభమైనప్పటి నుంచి దీనిపై విస్తృత చర్చ కొనసాగుతోంది.
E20 Petrol: ఈ20 పెట్రోల్తో మైలేజ్ తగ్గుతుందా? కేంద్ర మంత్రి క్లారిటీ
ఈ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) పెట్రోల్పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, అపోహలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు.
Tata Sierra EV: భారత్లో టాటా సియెర్రా ఈవీ విడుదల.. ప్రారంభ ధర రూ.18.79 లక్షలు..
భారత ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ టాటా సియెర్రా ఈవీను అధికారికంగా విడుదల చేసింది.
E20: ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోగమే.. వచ్చే ఏడాదే అసలు ఫలితాలు: కేంద్రం
ఇథనాల్ బ్లెండింగ్పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నవేళ, E20 పెట్రోల్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Petrol,Diesel: జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన వాణిజ్యంలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ సరఫరాను కాపాడేందుకు విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
Fuel Prices: క్రూడ్ ధరలు తగ్గినా ఇంధన ధరలు తగ్గే ఛాన్స్ లేదు.. కారణం ఇదే!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఇటీవల గణనీయంగా తగ్గినప్పటికీ, దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Diesel And Petrol: వెనెజువెలా భూకంపాల ప్రభావం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
భారీ ప్రకృతి విపత్తుతో వెనిజులా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.
Hybrid SUV: జూలై 16న కొత్త హైబ్రిడ్ SUVని ఆవిష్కరించనున్న ఎంజీ.. చైనా వులింగ్ స్టార్లైట్ 560నేనా?
భారత మార్కెట్లో కొత్త ఎనర్జీ వాహనాల శ్రేణిని విస్తరించే దిశగా జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా అడుగులు వేస్తోంది.
Tata Motors: డీజిల్లో బయోఫ్యూయల్ కలయికకు కేంద్రం సిద్ధం.. టాటా మోటార్స్ ట్రయల్స్ ప్రారంభం
పెట్రోల్లో ఈ20 (E20)ఇథనాల్ మిశ్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీజిల్లో కూడా బయోఫ్యూయల్ వినియోగాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
Renault Kiger: రూ. 7.89 లక్షలకే టర్బో పెట్రోల్ కిగర్.. కొత్త వేరియంట్ను తీసుకొచ్చిన రెనాల్ట్
భారత మార్కెట్లో రెనాల్ట్ కిగర్ ఎస్యూవీ వేరియంట్ల జాబితాను మరింత విస్తరించింది.
Vehicle insurance: E20 ఫ్యూయల్ వాడుతున్నారా? ఇన్సూరెన్స్పై కేంద్రం కీలక ప్రకటన..
భారత్లో E20 పెట్రోల్ వినియోగం వల్ల వాహన బీమా (ఇన్సూరెన్స్) చెల్లుబాటు రద్దవుతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Nissan Tekton: జూలై 9న ఎంట్రీకి సిద్ధమైన నిస్సాన్ టెక్టన్..టాటా సియెర్రా, క్రెటాకు సవాల్
నిస్సాన్ తన రానున్న నిస్సాన్ టెక్టన్ ఎస్యూవీకి సంబంధించిన మరో కొత్త టీజర్ను విడుదల చేసింది.
E20 Fuel : ఫ్యూయల్ వల్లే ఫ్యూయల్ ట్యాంక్లో చీమలా? వైరల్ వీడియోపై భారత్ పెట్రోలియం క్లారిటీ
దేశంలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత ఇంధనాల వైపు అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎథనాల్ మిశ్రమ ఇంధనమైన E20 వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.
Tata Motors: జులై నుంచి టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల ధరలు పెంపు..
దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ వాణిజ్య వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.